ఆర్ధిక సహాయం అందించిన మిత్రులు

83చూసినవారు
ఆర్ధిక సహాయం అందించిన మిత్రులు
నల్గొండ జిల్లా 2005 10వ తరగతి మిత్రుల ఆధ్వర్యంలో పాముల పహాడ్ గ్రామ నివాసి ముద్దం శ్రీను ఆంజనేయస్వామి గుడికి పెయింట్ వేస్తూ ప్రమాదవశాత్తు కాలు జారిపడి చనిపోగా సోమవారం వారి దశదినకర్మ కార్యక్రమంలో మిత్రులందరూ పాల్గొని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ కుటుంబ సభ్యులకు 23 వేల రూ. నగదు అందించారు.

సంబంధిత పోస్ట్