పోలింగ్ కేంద్రాన్ని సందర్చించిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

76చూసినవారు
పోలింగ్ కేంద్రాన్ని సందర్చించిన  ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండల కేంద్రంలో సోమవారం ఎమ్మెల్సి ఎన్నికలు సందర్బంగా పోలింగ్ కేంద్రంను మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని పరిశీంచారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పోకల శ్రీ విద్య రాజు బాబయ్య సేటు, మోసిన్ అలీ, చొక్కారావు పూర్ణయ్య జగన్, సైదులు, మండలం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్