సాయిసత్య వ్రత పూజలు

57చూసినవారు
సాయిసత్య వ్రత పూజలు
మిర్యాలగూడ రైల్వేకాలనీ శ్రీ సాయిదత్త ఆశ్రమంలో సోమవారం శ్రీ సాయిసత్య సామూహిక వ్రతపూజలు నిర్వహించారు. పట్టణం పరిసర ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో మహిళలు హాజరై పూజలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్ష కార్యదర్సులు గుండా శ్రీనివాస్, నరేందర్, ప్రతాప్, మట్టయ్య, సోమన్న జానకి రాముడు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్