మిర్యాలగూడలో మహిళ మృతి

70చూసినవారు
మిర్యాలగూడలో మహిళ మృతి
దామరచర్ల మండలం కేశవపురం గ్రామానికి చెందిన గుంజ మంగ (40) అనే మహిళ మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే మహిళ మృతి చెందిందని ఆరోపిస్తూ మంగళవారం హాస్పిటల్ ఎదుట బంధువుల ఆందోళన చేపట్టారు. బాధిత మహిళకు న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేసారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్