పట్టపగలే దొంగల బీభత్సం (విడియో)

16148చూసినవారు
నల్గొండ జిల్లా అనుముల మండలం హాలియ పట్టణంలో అంకుశెట్టి సురేష్ ఇంట్లో దొంగల బీభత్సం. బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో తాళాలు పగలగొట్టి రెండు లక్షల నగదు, ఐదు తులాల బంగారం దొంగతనం జరిగింది. బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్