నల్గొండ పట్టణంలోని 45వ వార్డులో గురువారం కాంగ్రెస్ లీడర్ డాక్టర్ అతీక్ అహ్మద్ ఖాన్, స్థానిక వార్డు కో కౌన్సిలర్ అమెర్ ఆధ్వర్యంలో ఇంటి ఇంటి ప్రచారం జరిగింది. ప్రచారంలో భాగంగా ఈ నెల 13న జరిగే లోకసభ ఎన్నికలలో కాంగ్రెస్ కరపత్రాలను పంచుతూ కాంగ్రెస్ అభ్యర్థి అయినా కుందూరు రఘువీర్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపియాలని వార్డు ప్రజలను కోరారు,