48 గంటల ముందు ఎలాంటి ప్రచార నిర్వహించకూడదు

54చూసినవారు
48 గంటల ముందు ఎలాంటి ప్రచార నిర్వహించకూడదు
వరంగల్ -ఖమ్మం- నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికలో భాగంగా పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుండి ఎలాంటి బహిరంగ సభలు, సమావేశాలు, ప్రచారాలు నిర్వహించడం నిషేదమని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, వరంగల్- ఖమ్మం -నల్గొండ శాసనమండలి పట్టభద్రులు ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉప ఎన్నికల్లో 48 గంటల ముందు ప్రచారం నిర్వహించకూడదని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్