నల్గొండ పట్టణంలోని 29వ వార్డులో బుధవారం కాంగ్రెస్ పార్టీ వార్డు ఇన్ఛార్జి, మాజీ కౌన్సిలర్ ఇంతియాజ్ అలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ గడప గడప ప్రచారం 4వ రోజు జోరుగా కొనసాగింది. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇంతియాజ్ అలీ బుధవారం మాట్లాడుతూ ఈ నెల 13న జరిగే లోకసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపియాలని కోరారు.