![పిడుగుపాటుకు ఆవు మృతి పిడుగుపాటుకు ఆవు మృతి](https://media.getlokalapp.com/cache/1a/2a/1a2a047f6196e17b5c970efb6fcbe1fd.webp)
పిడుగుపాటుకు ఆవు మృతి
నాంపల్లి మండలం ముష్టిపల్లి గ్రామంలో ముష్టిపల్లి నరసింహ తండ్రి శివయ్యోల రాములుకి చెందిన వ్యవసాయ పొలంలో ఉన్నటువంటి ఆవు శనివారం పిడుగుపాటుకు మృతి చెందింది. ఈ సంఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన ఆర్థిక సాయం చేయగలరని కోరుకుంటున్నారు.