ప్రజా సంక్షేమాన్ని కోరుకునేది బిజెపినే

61చూసినవారు
ప్రజా సంక్షేమాన్ని కోరుకునేది కేంద్రంలోని బిజెపి ప్రభుత్వమేనని ఆదిలాబాద్ ఎంపీ జి. నగేష్, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం జన్నారం మండల కేంద్రంలో నిర్వహించిన ఎంపీ విజయోత్సవ అభినందన సభలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని బిజెపి నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపినీ క్షేత్రస్థాయిలో గెలిచేలా అందరు కలిసి పని చేయాలని నాయకులను వారి కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్