మరమత్తు పనులు నాణ్యతతో చేయాలి

60చూసినవారు
మరమత్తు పనులు నాణ్యతతో చేయాలి
ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన మరమ్మత్తు పనులను నాణ్యతతో చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. కడెం మండలంలోని సారంగాపూర్ గ్రామంలో అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన మరమతు పనులను శుక్రవారం పరిశీలించారు. నూతన విద్యా సంవత్సరం జూన్ 12 లోపు ఆయా పాఠశాలల్లో చేపట్టిన మరమ్మత్తులను నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా మండల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్