ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

68చూసినవారు
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
కడెం మండలంలోని లింగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం ఆయన లింగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి సిబ్బంది నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యాపు వివరాలను రికార్డులలో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నారు.

సంబంధిత పోస్ట్