తిరుపతిలో లడ్డు తయారీలో కల్తీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

60చూసినవారు
తిరుపతిలో లడ్డు తయారీలో కల్తీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
తిరుమల తిరుపతిలో లడ్డు తయారీలో కల్తీ వస్తువులు, జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని వాడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, బాన్సువాడ సెగ్మెంట్ వర్ని, కోటగిరి మండల కేంద్రాల్లో ఆదివారం హిందూ ఆలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వై ఎస్ జగన్ (పాత) ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్