చందూర్‌లో జోరు వాన

64చూసినవారు
చందూర్ మండల కేంద్రంలో ఉదయం నుండి ఆకాశం మేఘావృతమై మధ్యాహ్నం అయ్యే సరికి ఈదర గాలులు, ఉరుముల మెరుపులతో కూడిన జోరు వాన కురిసింది. గత ఆరు నెలలుగా కష్ట పడి రైతన్న పండించిన వరి పంటలు ఇప్పుడిప్పుడే కోతకొచ్చాయి. కురుస్తున్న వర్షానికి వడ్లు నేలరాలడంతో రైతన్న ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్