50 శాతం రాయితీ కల్పించాలని డిఈవో కు వినతి

69చూసినవారు
50 శాతం రాయితీ కల్పించాలని డిఈవో కు వినతి
జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు స్కూల్స్, కళాశాలలో 50 శాతం రాయితీ ఇవ్వాలని విన్నవిస్తు టీయూడబ్ల్యూజే ఐజేయు గురువారం డిఈవో దుర్గాప్రసాద్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. రాయితీ కల్పిస్తున్నట్టుగా జీవో విడుదల చేయాలని యూనియన్ నాయకులు కోరారు. డీఈవో దుర్గాప్రసాద్ స్పందిస్తూ తక్షణమే దీనిపై కలెక్టర్ కు నోటీసు పెట్టి జీవో విడుదల చేయడానికి కృషి చేస్తానని యూనియన్ నాయకులకు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్