మహిళలు బాలికలపై దాడులను అరికట్టాలి

58చూసినవారు
మహిళలు బాలికలపై దాడులను అరికట్టాలి
మహిళలు, మైనర్లపై దాడులను అరికట్టాలని ఐద్వా మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు అనిత, జిల్లా కార్యదర్శి సుజాత కమిటీ సభ్యులు జ్ఞానేశ్వరి డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం ఎడపల్లి మండలం జానకంపేట్ వద్ద మైనర్ బాలికపై జరిగిన ఘటనలో బాధితురాలని ఐద్వా సంఘం నేతలు పరామర్శించారు. ఈ ఘటన కారణమైన కసాయి తల్లిపై ఆటో డ్రైవర్లపై ఇతర అనుమానస్పద వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్