బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

50చూసినవారు
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
భిక్కనూరు మండలంలోని గూర్చకుంట గ్రామానికి చెందిన నిజాంపేట నర్సింలు 52 అనే వ్యక్తి ఆదివారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందాడు మృతుడు గతంలో బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పనిచేశారు విషయం తెలుసుకున్న మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అంతక్రియ ఖర్చుల కొరకు పదివేల రూపాయలను గ్రామ టిఆర్ఎస్ పార్టీ నాయకులకు పంపించారు.

సంబంధిత పోస్ట్