రేపటి నుంచి టెన్త్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు

68చూసినవారు
రేపటి నుంచి టెన్త్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు
పదో తరగతి అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నట్లు కామారెడ్డి జిల్లా విద్యాధికారి రాజు తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆయా కేంద్రాలకు అరగంట ముందుగా చేరుకోవాలని సూచించారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందన్నారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్