మూడవ రోజూ ఏడు నామినేషన్లు: నిజామాబాద్ కలెక్టర్

77చూసినవారు
మూడవ రోజూ ఏడు నామినేషన్లు: నిజామాబాద్ కలెక్టర్
నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించి మూడవ రోజైన శనివారం ఏడు ( 7 ) నామినేషన్లు దాఖలు అయ్యాయని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 16 నామినేషన్లు దాఖలు అయ్యాయని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్