గాజాపై ఆగని ఇజ్రాయెల్ దాడులు..19 మంది మృతి

59చూసినవారు
గాజాపై ఆగని ఇజ్రాయెల్ దాడులు..19 మంది మృతి
గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆగడం లేదు. తాజాగా సోమవారం అర్ధరాత్రి ఖాన్ యూనిస్ లోని సౌత్ సిటీలో వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో 19 మంది దుర్మరణం చెందారు. ఇందులో ముగ్గురు చిన్నారులున్నారు. గాజాలో హమాస్ అధికారాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని ఇజ్రాయెల్ మంత్రి గల్లాంట్ తెలిపారు. ఇటు కాల్పుల విరమణ చేపట్టి బందీలను విడుదల చేయాలన్న అమెరికా అధ్యక్షుడి ప్రతిపాదనను ఆహ్వానిస్తున్నట్లు హమాస్ తెలిపింది.

సంబంధిత పోస్ట్