ముస్లింలకు కాంగ్రెస్ నేతల శుభాకాంక్షలు

56చూసినవారు
ముస్లింలకు కాంగ్రెస్ నేతల శుభాకాంక్షలు
పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా గురువారం చేవెళ్ల మండల కేంద్రంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం స్థానిక నేతలు టిపిసిసి క్యాంపెయిన్ కమిటీ జాయింట్ కన్వీనర్ సున్నపు వసంతం, ఎంపీటీసీ సభ్యుడు , మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గుండాల రాములు, శుభాకాంక్షలు తెలియజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్