రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల మండల కేంద్రంలో ఈ నెల 13వ తేదీన నిర్వహించే బిఆర్ఎస్ ఆశీర్వద సభ ఏర్పాట్లలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే కాల యాదయ్య గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గ్యాధరి బాలమల్లు, స్థానిక టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.