హైదరాబాద్: నేడు అసెంబ్లీ ముందుకు కొత్త ఆర్‌ఓఆర్‌ చట్టం

50చూసినవారు
హైదరాబాద్: నేడు అసెంబ్లీ ముందుకు కొత్త ఆర్‌ఓఆర్‌ చట్టం
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీకి ముందు బుధవారం కొత్త ఆర్‌ఓఆర్‌ చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఆర్‌ఓఆర్‌ 2024 బిల్లును మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. ధరణి పోర్టల్‌ను భూమాతగా మార్చాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం అమలులో ఉన్న ఆర్‌ఓఆర్‌ 2020 చట్టం రద్దు కానుంది.

సంబంధిత పోస్ట్