మహాత్మ శ్రీ జ్యోతిరావు పూలే జయంతి

55చూసినవారు
మహాత్మ శ్రీ జ్యోతిరావు పూలే జయంతి
మహాత్మ శ్రీ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా గురువారం ఎల్. బి. నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడని అని తెలిపారు.

సంబంధిత పోస్ట్