చలివేంద్రాన్ని ప్రారంభించిన డిపో మేనేజర్

608చూసినవారు
చలివేంద్రాన్ని ప్రారంభించిన డిపో మేనేజర్
జోగిపేట ఆర్టీసీ బస్టాండ్ లో శ్రీ సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని డిపో మేనేజర్ ఉపేందర్ మంగళవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్ కు వచ్చే ప్రయాణికులకు ఉచితంగా మంచినీటిని అందించడం అభినందనీయమని చెప్పారు. సేవా సమితి కన్వీనర్ మాట్లాడుతూ మంచినీటితోపాటు మజ్జిగ, అంబలిని కూడా పంపిణీ చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్