తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు: మంత్రి దామోదర రాజనర్సింహ

1917చూసినవారు
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలో బుధవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమానికి మంత్రి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారుల నుండి ప్రజాపాలన, అభయహస్తం దరఖాస్తులను స్వికరించిన దామోదర రాజనర్సింహ ప్రజల వద్దకు ప్రభుత్వం రావడమే ప్రజాపాలన అని గుర్తు చేశారు. రాయికోడ్ లో 10 కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్