ప్లకార్డులు పట్టి ముంపు బాధితుల నిరసన

52చూసినవారు
ప్లకార్డులు పట్టి ముంపు బాధితుల నిరసన
అమీన్ పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ సభ్యులు శనివారం చెరువు కట్ట పైన నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి ప్లకార్డులను ప్రదర్శించారు. అనంతరం జేఏసీ అధ్యక్షుడు చిరునామా సత్యనారాయణ ఆధ్వర్యంలో సభ్యులు మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డిని కలిసి తమ సమస్యలను విన్నవించారు. పెద్ద చెరువు మురుగునీరు డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా తరలించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్