సంగారెడ్డిలో శోభాయాత్ర

1541చూసినవారు
హిందూవాహిని ఆధ్వర్యంలో సంగారెడ్డిలో శోభాయాత్ర కార్యక్రమం బుధవారం రాత్రి నిర్వహించారు. చెరువు కట్ట హనుమాన్ దేవాలయం నుంచి పట్టణ పురవీధుల మీదుగా పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు శోభయాత్ర జరిగింది. మధ్యలో యువకులు నృత్యాలు చేస్తూ ముందుకు సాగారు. జైశ్రీరామ. జైజై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్