దేశం ఓ మహోన్నత నేతను కోల్పోయిందని యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి ఆదివారం అన్నారు. సంగారెడ్డి లోని సంఘ భవనంలో సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ ఏచూరి కృషి చేద్దామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అశోక్, ప్రధాన కార్యదర్శి సాయిలు, కోశాధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.