మండుతున్న ఎండలు

1067చూసినవారు
మండుతున్న ఎండలు
జహీరాబాద్ నియోజకవర్గంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఉదయం నుంచే వేడి తీవ్రత కనిపిస్తోంది. మధ్యాహ్నానికి ఎండ తీవ్రత తారాస్థాయికి చేరుతోంది. కాక పుట్టించే సూర్యకిరణాలు తమ ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈసారి మరింత ఎండలు కాసే అవకాశం ఉంది. పెరుగుతున్న పగటిపూట ఉష్ణోగ్రతలతో మంగళవారం ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్