కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల అభివృద్ధి

578చూసినవారు
జహీరాబాద్ నియోజకవర్గంలోని శిఖరఖానాలో ఆదివారం ఉదయం జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కోడలు వచనా పాటిల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రతి ఒక్క గ్రామాన్ని అభివృద్ధి పరిచేందుకు బీజేపీ కంకణం కట్టుకుందని అన్నారు. బిజెపి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఇందులో నాయకులు రాజశేఖర్, కాశీనాథ్, గుణవంతురావ్, శ్రీనివాస్, రాజు, మల్లికార్జున పటేల్, అంబదాస్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్