ప్రధాని మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఫైర్

52చూసినవారు
ప్రధాని మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఫైర్
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ సర్కార్ వెళ్లిపోయింది. ఏప్రిల్ 19 నుంచి కొత్త మార్పులు వచ్చాయని అన్నారు. మా మేనిఫెస్టోపై నిరంతరం విమర్శలు చేస్తున్న మోదీ ఏప్రిల్ 5-19 మధ్య కాంగ్రెస్ మేనిఫెస్టోను పట్టించుకోలేదని, కానీ ఏప్రిల్ 19న జరిగిన మొదటి దశ ఎన్నికల తర్వాత మేనిఫెస్టోపై విమర్శలు చేస్తూ వస్తున్నారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్