కామ్రేడ్ వేణుగోపాల్ రావు వర్ధంతి

66చూసినవారు
కామ్రేడ్ వేణుగోపాల్ రావు వర్ధంతి
కార్మికుడు, ఇన్సూరెన్స్ ఉద్యమ నాయకుడు కామ్రేడ్ వేణుగోపాల రావు తృతీయ వర్ధంతిని పురస్కరించుకొని కరీంనగర్ డివిజన్ లో హుస్నాబాద్ బ్రాంచ్ కార్యాలయంలో ఎల్ఐసి సిబ్బంది ఏఐఐఈఏ నాయకులు, ఎల్. ఐ. సి ఏజెంట్ మిత్రులు, మంగళవారం వివిధ సంఘాల నాయకులు కలిసి వేణుగోపాల్ రావుకు ఘన నివాళి అర్పించినారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ కే. రవీందర్, ఉద్యోగులు అయన సేవలు కొనియాడారు.

సంబంధిత పోస్ట్