అపరిచిత వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలి

69చూసినవారు
అపరిచిత వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలి
కంగ్టి మండలంలోని అనుమానిత, అపరిచిత వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని కంగ్టి ఎస్సై విజయ్ కుమార్ శనివారం రాత్రి తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు దొంగలు గ్రామాలలో తిరుగుతూ ఫ్రిడ్జ్ లు, ఏసీలు తక్కువ ధరకు ఇస్తామని దానికి ఈఎంఐ సౌకర్యం కూడా ఇస్తామని నమ్మబలికి ప్రజల దగ్గర నగదు వసులు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్