ఆయన మృతి బాధాకరం: ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

80చూసినవారు
ఆయన మృతి బాధాకరం: ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల & పౌరసరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి ఇటీవల మరణించగా మంగళవారం ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసానికి చేరుకొని వారిని పరామర్శించారు. పురుషోత్తం రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.

సంబంధిత పోస్ట్