సాహితీరంగంలో విశేష కృషి

82చూసినవారు
సాహితీరంగంలో విశేష కృషి
సాహితీ వ్యాసంగంలోనూ విశేషంగా కృషిచేశారు కందుకూరి వీరేశలింగం పంతులు. మొట్టమొదటి సహవిద్యా పాఠశాలను ప్రారంభించారు. తెలుగులో తొలి నవల రాసింది. మొదటి స్వీయ చరిత్ర రాసింది కూడా ఆయనే. అంతేగాక తొలి ప్రహసనం కూడా కందుకూరి చేతినుంచి జాలువారింది. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన కందుకూరి బాల్య వివాహాలు రద్దు కోసం ఉద్యమిస్తూనే. వితంతు వివాహలు జరిపించాలని కోరేవాడు. దేశంలో మొదటి వితంతు వివాహం జరిపింది ఆయనే.

సంబంధిత పోస్ట్