ఎలక్ట్రికల్ బైక్ లో మంటలు

57చూసినవారు
భువనగిరిలోని ఎలక్ట్రికల్ బైక్ లో శనివారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ధోబి వాడకు చెందిన దోసపాటి మురళి తన వాహనాన్ని ఇంటి ముందు పార్కు చేయగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన యజమాని స్థానికుల సహాయంతో నీటితో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపాడు.

సంబంధిత పోస్ట్