గడ్డివాము దగ్ధం

1911చూసినవారు
గడ్డివాము దగ్ధం
ట్రాక్టర్‌లో తీసుకు వస్తున్న వరిగడ్డి వాముకు విద్యుత్ తీగలు తగిలి గడ్డి దగ్ధమైంది. ఈ ఘటన మట్టంపల్లిలోని యాత వాకిళ్లలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితుడు శ్రీను పొలం నుండి పశువుల మేతకోసం ట్రాక్టర్ లో వరిగడ్డి తీసుకు వస్తుండంగా, ఆ వరిగడ్డికి విద్యుత్ తీగలు తగిలి ఒక్క సారిగా మంటలు వ్యాపించి గడ్డి వాము దగ్ధమైంది. స్థానికులు ట్యాంకర్లతో మంటలను అర్పి వేశారు. సుమారు రూ. 7000 నష్టం వాటినట్లు బాధితుడు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్