మట్టపల్లిలో కాంగ్రెస్ శ్రేణుల సమావేశం

1879చూసినవారు
కాంగ్రెస్ పార్టీ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం ముఖ్య నేతలతో ఎన్నికల సమావేశం శనివారం మట్టంపల్లి మండలం మట్టపల్లిలో జరుగునుంది. ఈ సమావేశానికి జాతీయ రాష్ట్ర నేతలు హాజరు కానున్నారు. ఈమేరకు హుజూర్నగర్ వ్యాప్తంగా భారీగా కాంగ్రెస్ శ్రేణులు బస్సుల్లో తరలి వెళ్లారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షి, AICC సెక్రెటరీ రోహిత్ చౌదరి, మంత్రులు ఉత్తమ్, నాగేశ్వరరావు వెంకట్ రెడ్డి పలువురు హాజరుకానున్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్