మంత్రులకు కాంగ్రెస్ శ్రేణులు స్వాగతం

3687చూసినవారు
హేలిఫ్యాడ్ వద్ద మంత్రులకు కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు శనివారం ఘన స్వాగతం పలికారు. పార్లమెంట్ నియోజకవర్గం ముఖ్య నేతలతో సన్నాహక సమావేశానికి మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి నాగేశ్వరరావు, మాజీ మంత్రి జానారెడ్డి మట్టంపల్లి చేరుకున్నారు. ఈ సమావేశానికి భారీ ఎత్తున వివిధ ప్రాంతాల నుండి కాంగ్రెస్ శ్రేణులు వాహనాల్లో తరలి వచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్