పార్లమెంట్ ఎన్నికల సమీక్ష సమావేశం

64చూసినవారు
చింతలపాలెం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నల్గొండ పార్లమెంట్ ఎన్నికల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ. నల్గొండ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి భారీ మెజారిటీయే లక్ష్యంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్