ఎండ తీవ్రతకు ప్రజలు బెంబేలు

1586చూసినవారు
వేసవి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు నేరేడుచర్లలో గురువారం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. పెరిగిన ఎండ తీవ్రత కు ప్రజలు అల్లాడి పోతున్నారు. తల, చెవులను కప్పుకున్న తర్వాత మాత్రమే ఇంటి నుంచి బయటకు వెళ్లాలన్నారు. గొడుగు, వాటర్ బాటిల్, నిమ్మరసం, వీటిని ఉపయోగించుకోవడం ద్వారా శరీరం డిహైడ్రేట్ కాకుండా రక్షించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్