ఘనంగా మోహన రంగ జయంతి

70చూసినవారు
ఘనంగా మోహన రంగ జయంతి
కోదాడలో వంగవీటి మోహన్ రంగా 77వ జయంతి కోదాడ పట్టణంలో మున్నూరు కాపు సంఘం నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోపట్టణ అధ్యక్షులు సన్నీరు. మురళి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నూనె. సులోచన, కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు బండ్ల. కోటయ్య, ఉపాధ్యక్షులు కంబాల. ప్రసాద్, స్టేట్ ప్రధాన కార్యదర్శి హనుమంతరావు, కృష్ణవేణి, చాప. గోవిందు, ఆవుల గోపి, బుజ్జి, శెట్టి. విజయభాస్కర్, కస్తూరి. సురేష్, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్