సూక్ష్మవస్తులపై అద్భుత కళాఖండాలు

56చూసినవారు
కోదాడకు చెందిన సూక్ష్మ కళాకారుడు వెగ్గలం నరేష్ చారి రేపు శుక్రవారం స్వాతంత్ర సమర యోధుడు బాబు జగ్జీవన్ రాం సందర్భంగా అంగుళం సుద్ద ముక్కపై జగ్జీవన్ ప్రతిమను చెక్కి ఆయనపై తనకుఉన్న దేశభక్తిని చాటుకున్నాడు. నరేష్ చారి గతంలో సూక్ష్మ వస్తువులు బియ్యపు , పప్పు గింజలు, సుద్ధముక్కలపై జాతీయ నాయకుల, ప్రజా ప్రతినిధుల, సీని కళాకారుల, దేవుళ్ళ, ప్రతిమలు చెక్కి అబ్బురపరిచాడు.

సంబంధిత పోస్ట్