అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

83చూసినవారు
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
నల్గొండ గుర్రంపోడు మండలం మోసంగి గ్రామానికి చెందిన నడ్డి శ్రీను (40) గ్రామ శివారులోని ముత్యాలమ్మ గుడి సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్