సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో బుధవారం ఎమ్మెల్యే మందుల సామెల్ , సమక్షంలో సుమారు 200 మంది వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే అన్నారు. జిల్లా కాంగ్రెస్ నాయకులు దరిపెల్లి వీరన్న, నాయకులు మెన్చు చక్రయ్య
ఆలయ చైర్మన్ గొరుగంటి రామచందర్ రావు, అనంతుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.