రేపు టీ20 మ్యాచ్.. గాయంతో రషీద్ ఖాన్ ఔట్

59చూసినవారు
రేపు టీ20 మ్యాచ్.. గాయంతో రషీద్ ఖాన్ ఔట్
భారత్ వేదికగా టీమిండియాతో ఆఫ్ఘనిస్థాన్ తొలి టీ20 11వ తేదీన జరగనుంది. మరికొన్ని గంటల్లో ఈ సిరీస్ ప్రారంభం కానుండగా ఆ జట్టు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. 19 మంది ప్రకటించిన ప్రాబబుల్స్ లో రషీద్ కు స్థానం కల్పించిన సంగతి తెలిసిందే. సబ్జెక్టు టు ఫిట్ నెస్ కింద రషీద్ ను సెలక్ట్ చేయగా.. గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ ప్రకటించాడు.

సంబంధిత పోస్ట్