యూపీఎస్సీ సివిల్స్ దరఖాస్తుల గడువు మరోసారి పెంపు

73చూసినవారు
యూపీఎస్సీ సివిల్స్ దరఖాస్తుల గడువు మరోసారి పెంపు
సివిల్ సర్వీసెస్ పరీక్ష దరఖాస్తుల గడువును యూపీఎస్సీ మరోసారి పొడిగించింది. అఖిల భారత సర్వీసుల్లో దాదాపు 979 పోస్టుల భర్తీ కోసం అభ్యర్థులు ఫిబ్రవరి 21 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. జనవరి 22న మొదలైన దరఖాస్తుల ప్రక్రియ తొలుత ఫిబ్రవరి 11తో ముగియగా.. అధికారులు ఆ గడువును 18వ తేదీ వరకు పొడిగించారు. అది మంగళవారంతో ముగియగా.. ఫిబ్రవరి 21 వరకు మరోసారి పొడిగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్