కొడంగల్ లో భగత్ సింగ్ వర్ధంతి

62చూసినవారు
కొడంగల్ పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో శనివారం భగత్ సింగ్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ఎండి మహమ్మద్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహమ్మద్ మాట్లాడుతూ నేటి యువత భగత్ సింగ్, రాజుగురును ఆదర్శంగా తీసుకొని వారి ఆశయ సాధన కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బషీర్, రాజు, మల్లప్ప, ముస్తఫా, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్