రంజాన్ ఉత్సవాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

555చూసినవారు
రంజాన్ ఉత్సవాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని ఈద్గా వద్ద గురువారం రంజాన్ ఉత్సవాలలో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అల్లా ఆశీస్సులతో ప్రజలంతా సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్, నాయకులు ప్రవీణ్ రెడ్డి, ఆంజనేయులు, రవి, మీర్ మహమ్మద్ అలీ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్